ఢీఫాల్టర్లలో బీజేపీ సన్నిహితులే ఎక్కువ: రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: ఆర్బీఐ వెల్లడించిన బ్యాంకు రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో అధికార బీజేపీకీ సన్నిహితంగా మెలిగేవారే ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఆరోపించారు. భారీ మొత్తంలో బ్యాంకు రుణాలను ఎగవేసిన 50 మంది పేర్లను చెప్పాలని తాను పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఆర్థికమంత్రి సమాధానం ఇచ్చేం…