కరోనా అంతం కాకుంటే ఒలింపిక్స్ రద్దే: మోరీ
టోక్యో: కరోనా వైరస్ పూర్తిగా అంతం కాకుంటే వచ్చే ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్​ను రద్దు చేస్తామని నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో మోరీ చెప్పారు. విశ్వక్రీడలను మరోసారి వాయిదా వేసే ప్రసక్తే లేదని మంగళవారం ఓ జపాన్ క్రీడా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. “ఒలింపిక్స్​ను మళ్లీ వాయిదా వేయాల్…
రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్‌
జలమండలి రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ నేడు సందర్శించారు. విద్యార్థులు, ప్రజల్లో వాటర్‌ హార్వెస్టింగ్‌పై చైతన్యం కలిగించేలా థీమ్‌ పార్క్‌ను జలమండలి రూపొందించింది. థీమ్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన 42 నీటి సంరక్షణ పద్ధతులను మంత్రి పరిశీలించారు. జలమండలి సిబ్బంది ప్రత్యేక యూ…
మార్చి 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6వతేదీన ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై తొలిసారి ప్రసంగించనున్నారు.
గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మాడుగుల ఎమ్మెల్యే
విశాఖపట్నం:  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే  బుడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.  ఈరోజు ఆంద్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లాలోని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి మొక్కలు నాటాలని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట…
చేతిలో చేయేసి.. తాజ్‌మ‌హ‌ల్ వీక్షించిన ట్రంప్ జోడి
హైద‌రాబాద్‌: ముంతాజ్ కోసం షాజ‌హాన్ .. తాజ్‌మ‌హ‌ల్ క‌ట్టించాడు. ఆ పాల‌రాతి క‌ట్ట‌డం .. ప్ర‌పంచ అద్భుతం.  ఏడు వింత‌ల్లో ఇదోక‌టి .  ఆ సుంద‌ర ప్ర‌దేశాన్ని ఇవాళ అమెరికా ప్ర‌థ‌మ దంప‌తులు సంద‌ర్శించారు. సూర్యాస్త‌మ‌య వేళ‌.. ట్రంప్ ఫ్యామిలీ ఆ అమోఘ క‌ట్ట‌డాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. యూపీలోని ఆగ్రాలో ఉ…